BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
24 Aug, 2026 - 12:43 PM
6 వీక్షణలు

చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం

చిత్తూరు | NTODAY News

చిత్తూరు నగరంలోని జిల్లా యాదవ సంఘం కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్నారు.

జిల్లా అధ్యక్షుడు పి. నవీన్ యాదవ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షుడు భూషగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు పీరయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో యాదవ సంఘం బలోపేతం, సభ్యుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

చిత్తూరు జిల్లా యాదవ సంఘం సభ్యులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పి. నవీన్ యాదవ్ కోరారు.