BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
26 Aug, 2026 - 07:24 PM
23 వీక్షణలు

పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్ రెడ్డి

నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఊరుమడ్ల | ఆగస్టు 26 | N Today News

చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో బుధవారం పలు శుభకార్యాల్లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే, నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఊరుమడ్ల గ్రామానికి చెందిన చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కొనేటి యాదగిరి కుమార్తె వివాహ నిశ్చితార్థానికి, ఉయ్యాల యాదయ్య కుమారుడు మహేష్ వివాహానికి, దివంగత పాకాల అంజయ్య కుమారుడు ముఖేష్ వివాహానికి హాజరయ్యారు.

అలాగే వేంబావి గ్రామానికి చెందిన అద్దెల నర్సిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు, చిట్యాల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రామ్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, మాజీ ఎంపీటీసీ పోలగోనీ స్వామి, టీయూవీ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, చిట్యాల మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యులు గంగాపురం రాము, మెడబోయిన స్వాతి శ్రీను, మర్రి పూలమ్మ శంకర్, జనపాల శ్రీను, ఎలిమినేటి హరి ప్రసాద్ రెడ్డి, మందుగుల పార్వతమ్మ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.