www.ntodaynews.com
ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ భాజ్ పాయ్ ను రైతు రక్షణ సమితి నేతలు, రైతులందరూ కలిసి వినతి పత్రం అందించారు.పెండింగ్ లో ఉన్న రైతు బీమా క్లెయిమ్స్ ను పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు, రైతు బీమాపై ప్రజల్లో ఉన్న సందేహాలను, నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నేతలు కిషన్ రావు హింగే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.