BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 10:47 PM
12 వీక్షణలు

కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక ఆరోపణలు.. రూ.18.09 కోట్ల లావాదేవీలపై ఆధారాలు ఉన్నాయన్న అధికారులు

మద్యం రవాణా కుంభకోణం కేసులో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో రూ.18.09 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు ఈడీ తెలిపింది.

రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. మద్యం వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 50 శాతం కమీషన్‌గా ఇవ్వాలని కారుమూరి కోరినట్లు ఈడీ ఆరోపించింది. మొత్తం రూ.11.95 కోట్లను కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించింది.

దర్యాప్తు సమయంలో కారుమూరి సహకరించలేదని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని పది సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపింది. బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాల తారుమారును అడ్డుకునేందుకు కస్టడీ అవసరమని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.