BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
26 Aug, 2026 - 09:23 PM
6 వీక్షణలు

పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు సీపీఎం నేతల పరిశీలన..

మేడికొండూరు: పెరిచెర్లలోని జగనన్న కాలనీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని సీపీఎం నగర కార్యదర్శి నల్లినీకాంత్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతగా లేకపోవడంతో లబ్ధిదారులు నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు.

కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యలపై సీపీఎం నాయకులు బుధవారం పెరిచెర్లలోని జగనన్న కాలనీని పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.