BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

కంభంపాడు, చీమలపాడులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 07:00 PM
6 వీక్షణలు

కంభంపాడు, చీమలపాడులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై అధికారులకు సూచనలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ బుధవారం పరిశీలించారు.

ఏ.కొండూరు మండలంలోని కంభంపాడు, చీమలపాడు గ్రామాల్లో జరుగుతున్న హీరింగ్స్‌, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన ఆర్డీఓ హీరింగ్స్‌, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణల ప్రక్రియపై వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేసి ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.