www.ntodaynews.com
రైతన్న మీ కోసం కార్యక్రమం
తెలంగాణ
అమరావతి మండలం దిడుగులో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
NOTDAY NEWS: అమరావతి మునుగోడు సొసైటీ ద్వారా రైతులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. రైతుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం రైతున్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్న జిల్లా కలెక్టర్.
పంట మార్పిడి వ్యవసాయం పై ప్రతి రైతు అవగాహనతో అధిక దిగుబడి పెంచుకోవాలన్న కలెక్టర్. రైతులను రాజులా చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే. రైతుల అభ్యున్నతి కోసం నీటి భద్రత,డిమాండ్ ఆధారిత పంటలు,అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు అనే ఐదు అంశాలతో కూటమి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందన్న ఎమ్మెల్యే. గత ప్రభుత్వ పాలనలో రైతులు అనేక రకాలుగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్న ఎమ్మెల్యే. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని చెప్పిన ఎమ్మెల్యే.
Follow us on
Website
Facebook
Instagram
YouTube