BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వ్యవహారంలో మరో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:19 PM
18 వీక్షణలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజుపై మరోసారి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ ఆయన బినామీగా మారిన బావ తోరం రాము పేరిట ఉన్నట్లు విచారణలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాము ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులకు యజమానిగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పేరిట విలాసవంతమైన భవనాలు, ఆక్వా వ్యాపారాలు, భూములు, ఎగుమతి సంస్థలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఆరోపణల ప్రకారం..

కోనసీమ జిల్లా అలాపురం గారపాటి వీధిలో రూ.4 కోట్ల విలువైన భవనం

నాగరాజు స్వగ్రామం చెయ్యేరులో రూ.3 కోట్ల భవనం, 25 ఎకరాల వ్యవసాయ భూమి

మహిపాల చెరువు గ్రామంలో రూ.10 కోట్ల విలువైన రొయ్యల మేత కంపెనీ

భీమవరంలో రొయ్యల ఎగుమతి సంస్థ

నేదునూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు

బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల భూమి

విజయవాడ మద్యం సిండికేట్‌లో వాటా

ఒంగోలులో హేచరీ

అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు సంస్థలు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.