BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్: రేషన్ కార్డు ఈ-కేవైసీ ఇక ఫోన్‌లోనే.. 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
14 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ‘మేరా ఈ-కేవైసీ’, ‘ఆధార్ ఫేస్ ఆర్‌డీ’ యాప్‌లను ఫోన్‌లో ఏర్పాటు చేసుకోవాలి.

ఈ-కేవైసీ విధానం:

‘మేరా ఈ-కేవైసీ’ యాప్‌ను తెరవాలి.

రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవాలి.

ఆధార్ నంబర్, ఓటీపీ, తెరపై కనిపించే అక్షరాలు, సంఖ్యలను నమోదు చేయాలి.

అనంతరం ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి.

ప్రక్రియ విజయవంతమైతే తెరపై విజయవంతం అనే సందేశం కనిపిస్తుంది.

ఇంటివద్ద నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉండటంతో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.