డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు....
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు....
డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం...
గుంటూరు: గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో తాడేపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పీకాట, క్రైమ్ పండుగలు, గంజాయి, బహిరంగ మద్యం తదితరాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రి వేళల్లోనూ డ్రోన్ విజన్తో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి తక్షణమే చర్యలు చేపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతరం నేరస్తులను గుర్తించి చర్యలు చేపడుతున్నారని పోలీసులు తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.