జీహెచ్ఎంసీలో బయటపడ్డ భారీ కుంభకోణం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
జీహెచ్ఎంసీలో బయటపడ్డ భారీ కుంభకోణం
102 మంది కాంట్రాక్టర్లకు దాదాపు రూ.70 కోట్ల డబుల్ బిల్లులు చెల్లించిన అధికారులు
విషయం బయటికి రావడంతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డ అధికారులు
12 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు వసూలు
విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
డబుల్ బిల్లులు చెల్లించడమే కాకుండా, ఎక్సెస్ అమౌంట్ కూడా చెల్లించినట్టు విజిలెన్స్ అధికారుల గుర్తింపు
ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ, జీహెచ్ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రను విధుల నుంచి తప్పించిన కమిషనర్