BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 02 September 2026, 01:22 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఓటర్ల సవరణకు ప్రత్యేక క్యాంపులు

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
02 Sep, 2026 - 01:22 PM
34 వీక్షణలు

సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహణ

తెలంగాణ | Ntoday News

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల సవరణ, అభ్యంతరాల దాఖలుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులు దాదాపు 92 లక్షల నోటీసులను సిద్ధం చేయగా, ఇప్పటివరకు 31 లక్షల మందికి నోటీసులు అందజేశారు.

ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవడంతో పాటు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 16 వరకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే ఓటర్ల వివరాల్లో తప్పుల దిద్దుబాటు, కొత్త ఓట్ల నమోదు తదితర ప్రక్రియలను సులభతరం చేసేందుకు సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.