BREAKING
అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
Date of Publish : 02 September 2026, 01:50 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఢిల్లీ నిరసనపై CJP యూటర్న్

జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
02 Sep, 2026 - 01:50 PM
3 వీక్షణలు

New Delhi: ఢిల్లీలో ఈనెల 5న తలపెట్టిన నిరసన ర్యాలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) సుప్రీంకోర్టుకు తెలిపింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఎఆర్అను రద్దు చేయడంతో పాటు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేయడంతో సీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ర్యాలీని విరమించుకుంటున్నట్లు వెల్లడించింది.