BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
Date of Publish : 19 July 2026, 05:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అడవి పంది వేటకు యత్నం.. ఎనిమిది మంది అరెస్ట్

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:23 PM
158 వీక్షణలు

అడవి పంది వేటకు యత్నం.. ఎనిమిది మంది అరెస్ట్

వరంగల్ జిల్లా, జూలై 19: నర్సంపేట మండలం రామవరం శివారు అటవీ ప్రాంతంలో ఉచ్చులు, బోనులతో అడవి పందిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మందిని అటవీ శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి వేటకు ఉపయోగించిన సామగ్రితో పాటు ఘటనాస్థలానికి వచ్చిన మూడు మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారి బారి నుంచి ఒక అడవి పందిని సురక్షితంగా రక్షించారు.

నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్ నిమిత్తం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.