BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

ఏ.కొండూరు తహసిల్దార్‌గా వైకుంఠరావు నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 01:27 PM
16 వీక్షణలు

ఏ.కొండూరు, ఆగస్టు 29: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండల నూతన తహసిల్దార్‌గా వైకుంఠరావు నియమితులయ్యారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న వైకుంఠరావును ఏ.కొండూరు తహసిల్దార్‌గా నియమిస్తూ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

రెవెన్యూ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన వైకుంఠరావు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నేతృత్వంలో మండలంలో రెవెన్యూ సేవలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.