BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 29 August 2026, 11:08 am
Posted by : M. రాజశేఖర్

900 మంది విద్యార్థులతో అమ్మ భాష తెలుగు వినూత్న ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
29 Aug, 2026 - 11:08 AM
29 వీక్షణలు

900 మంది విద్యార్థులతో ‘అమ్మ భాష తెలుగు’ వినూత్న ప్రదర్శన

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుప్పం నోబెల్ స్కూల్ వీడియో

కుప్పం | NTODAY News 

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని నోబెల్ స్కూల్లో 900 మంది విద్యార్థులతో నిర్వహించిన వినూత్న ప్రదర్శన ఆకట్టుకుంది. కుప్పానికి చెందిన చిత్రకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) ఆధ్వర్యంలో విద్యార్థులు “అమ్మ భాష తెలుగు” అనే సందేశాన్ని వినూత్న రీతిలో ప్రదర్శించారు.

తెలుగు భాష గొప్పతనం, ప్రాధాన్యతను చాటిచెప్పేలా విద్యార్థులంతా సమన్వయంతో ఈ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చేసిన ఈ ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అభిమానం పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.

వినూత్న రీతిలో తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థుల ద్వారా ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని నోబెల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు మాతృభాషపై అభిమానం పెంపొందించే కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.