BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

అమడగూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
14 Aug, 2026 - 02:09 PM
146 వీక్షణలు

అమడగూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

అమడగూరు, ఆగస్టు 14: పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలంలో ఎంపీడీఓ శకుంతలమ్మ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.

జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబూని ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎంపీడీఓ శకుంతలమ్మ సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ జిలాన్ భాష, ఏపీఎం భారతి, ఏవో మల్లికార్జునరెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి – రామాంజనేయులు