www.ntodaynews.com
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఇటీవల గోదావరిలో చోటుచేసుకున్న విషాద ఘటనలో బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల రాజమహేంద్రవరం రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు