BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 08:41 AM
40 వీక్షణలు

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. నాలుగు ప్రీపెయిడ్‌ ప్లాన్లు నిలిపివేత

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. సంస్థ నాలుగు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లను నిలిపివేసింది. ₹299, ₹579, ₹619, ₹649 విలువైన ప్లాన్లు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి.

ముఖ్యంగా ₹299 ప్లాన్‌ స్థానంలో ₹349 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో తక్కువ ధరలో రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ సేవలను వినియోగించే వారికి కనీస రీఛార్జ్‌ వ్యయం పెరిగినట్లయింది.

ఇప్పటికే ఉన్న ప్లాన్లలో మార్పులు చోటుచేసుకోవడంతో తమ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులు కొత్త ధరలు, ప్రయోజనాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.