BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్సై బాలరాజు అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:13 AM
29 వీక్షణలు

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్సై బాలరాజు అరెస్ట్

చందానగర్: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ చందానగర్‌ ఎస్సై బాలరాజు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఓ భూ వివాదానికి సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై బాలరాజును అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై బాలరాజుతో పాటు కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌, స్టేషన్‌ రైటర్‌ రాఘవను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌లోనే వారిని అధికారులు విచారిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.