BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇడుపులపాయలో వైయస్‌ఆర్‌కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
16 వీక్షణలు

కుటుంబ సభ్యులతో కలిసి వైయస్‌ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ పుష్పాంజలి

ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్దకు చేరుకుని వైయస్‌ఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఉదయం నుంచే ఘాట్ వద్దకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు నివాళులర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఘాట్ వద్దకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వారితో కొద్దిసేపు మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌ను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.