BREAKING
గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం
www.ntodaynews.com

జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు

తెలంగాణ
01 Nov, 2025 - 10:25 AM
285 వీక్షణలు
జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు ఆరెగూడెం మరియు ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో కలదు. కానీ ఇందిరానగర్ నుండి ఆరెగూడెంకు ప్రతినెల రేషన్ సరుకుల కోసం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ద్విచక్ర వాహనాలు లేని నిరుపేదలు చేతికి ఎదిగిన పిల్లలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని కావున ఇందిరానగర్ లో కూడారేషన్ సరుకులు ఇప్పించేలా చూడాలని ప్రజలు కోరారు అందులో ఇందిరానగర్ సంబంధించిన కార్డులు సుమారు 70 కలవు. ఇందిరానగర్ నుండి ఆరెగూడెం వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రయాణ సౌకర్యం లేక రేషన్ సరుకులు తేవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు రేషన్ డీలర్ అయిన లక్ష్మయ్య సహకారంతో ఇందిరానగర్ లో గల ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్ లో ఇందిరానగర్ కు సంబంధించిన రేషన్ షాపు ఏర్పాటు చేసి రేషన్ బియ్యం ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఇందిరానగర్ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube