BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

జులై 14న జమ్మలమడుగుకు మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 03:08 PM
65 వీక్షణలు

కడప జిల్లా, జూలై 8: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ నెల 14న జమ్మలమడుగుకు రానున్నారు. మైలవరం మండలంలోని చిన్న కొమెర్ల గ్రామ పరిధిలో దాల్మియా సిమెంట్ సెకండ్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

టీడీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 14న జమ్మలమడుగులో బస చేయనున్న మంత్రి లోకేశ్, 15వ తేదీ ఉదయం దాల్మియా సెకండ్ ప్లాంట్ విస్తరణకు భూమిపూజ నిర్వహిస్తారు. ఈ విస్తరణతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

అనంతరం మంత్రి లోకేశ్ మైదుకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.