BREAKING
తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
www.ntodaynews.com

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
11 May, 2026 - 07:56 PM
170 వీక్షణలు

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శివనేనిగూడెంలో వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది.  స్వామి వారి కళ్యాణ​ వేడుకలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ దంపతులు పాల్గొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు

​వార్డు కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ (కావేరి), వివిధ వార్డ్ కౌన్సిలర్లు, 

​రుద్రవరం లింగస్వామి

​మైల నరసింహ

​స్థానిక నేతలు మరియు గ్రామంలోని భక్తులు

​పెద్ద ఎత్తున తరలివచ్చిన శివ భక్తులతో శివనేనిగూడెం ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది.