BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
11 May, 2026 - 07:56 PM
248 వీక్షణలు

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శివనేనిగూడెంలో వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది.  స్వామి వారి కళ్యాణ​ వేడుకలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ దంపతులు పాల్గొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు

​వార్డు కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ (కావేరి), వివిధ వార్డ్ కౌన్సిలర్లు, 

​రుద్రవరం లింగస్వామి

​మైల నరసింహ

​స్థానిక నేతలు మరియు గ్రామంలోని భక్తులు

​పెద్ద ఎత్తున తరలివచ్చిన శివ భక్తులతో శివనేనిగూడెం ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది.