BREAKING
నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
www.ntodaynews.com

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
11 May, 2026 - 07:56 PM
269 వీక్షణలు

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శివనేనిగూడెంలో వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది.  స్వామి వారి కళ్యాణ​ వేడుకలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ దంపతులు పాల్గొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు

​వార్డు కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ (కావేరి), వివిధ వార్డ్ కౌన్సిలర్లు, 

​రుద్రవరం లింగస్వామి

​మైల నరసింహ

​స్థానిక నేతలు మరియు గ్రామంలోని భక్తులు

​పెద్ద ఎత్తున తరలివచ్చిన శివ భక్తులతో శివనేనిగూడెం ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది.