BREAKING
మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ!
www.ntodaynews.com

కొడుకును కాపాడే ప్రయత్నంలో విషాదం......

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 06:57 PM
32 వీక్షణలు

కొడుకును కాపాడే ప్రయత్నంలో విషాదం.. తల్లిదండ్రులతో సహా ముగ్గురి మృతి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడేందుకు కొండపైకి వెళ్లిన కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు చివరకు అతనితో పాటు ప్రాణాలు కోల్పోయారు.

ఖావడా హిల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు.. ఈరోజు ఉదయం 10 గంటలకు సూసైడ్ పాయింట్‌కు చేరుకున్న యువకుడిని తల్లిదండ్రులు గుర్తించి అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు కుమారుడిని మార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

చివరి 15 నుంచి 20 నిమిషాల్లో తండ్రి కొండపైకి ఎక్కి కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ఇద్దరూ కొండపై నుంచి కిందపడ్డారు. ఈ దృశ్యం చూసిన తల్లి షాక్‌కు గురై ఆవేదనతో దూకి మృతి చెందింది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.