www.ntodaynews.com
కుర్చీ తాత ఇకలేడు...
తెలంగాణ
జాతీయం
కుర్చీ మడతపెట్టి డైలాగ్తో సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ పాషా హఠాన్మరణం చెందాడు.
నగరంలోని కృష్ణకాంత్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ అయిన “కుర్చీ మడతపెట్టి” డైలాగ్తో మహ్మద్ పాషా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన మరణవార్త తెలిసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.