BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

పెద్ద కాపర్తి రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
05 Jul, 2026 - 02:41 PM
620 వీక్షణలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను ఆయన స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ  వాహనదారులు రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, అతివేగం ప్రాణాలను తీస్తుంది అని ఆయన హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి అని . మలుపులు, ప్రమాదకరమైన కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని తెలిపారు. ​రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని, రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.