BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం : ఎమ్మెల్యే వేముల వేముల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Jul, 2026 - 07:31 AM
174 వీక్షణలు

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడమే ధ్యేయంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల పట్టణంలో గల శ్రీ లక్ష్మీ గార్డెన్స్‌లో నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాలకు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్లు బూత్ లెవెల్ ఏజెంట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  అవగాహన సదస్సు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​సమన్వయంతో పనిచేయాలి ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా బూత్ స్థాయిలో అధికారులు, ఏజెంట్లు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని . ప్రజలందరికీ ఈ సర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఏజెంట్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.