BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

శనిగరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ మరియు మడలేశ్వర స్వామి బోనాలు

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
05 Jul, 2026 - 05:47 AM
522 వీక్షణలు

సిద్దిపేట జిల్లా | NTODAY NEWS

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ తల్లి మరియు నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు ఇంటింటా బోనాలు చేసి గ్రామదేవత పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నల్ల పోచమ్మ ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దర్శనం చేసుకున్నారు.

అలాగే నూతనంగా నిర్మించిన మడలేశ్వర స్వామి ఆలయానికి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఓడి బియ్యం పోసి తమ మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు మందపల్లి రమేష్, ఉపాధ్యక్షుడు జలగం రాజయ్య, సంఘ గౌరవ పెద్దలు, రజక యూత్ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.