www.ntodaynews.com
శ్రీశైలం మల్లన్న స్వామి అన్న ప్రసాద పథకానికి విరాళం
భక్తి
భక్తి
శ్రీశైలంలో అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1 లక్ష విరాళం
శ్రీశైలం, జూన్ 9: శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీ వి. ప్రశాంతి రమేష్ నాయుడు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
ఈ మొత్తాన్ని దేవస్థానం పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు దాత అందజేశారు. అనంతరం దేవస్థానం అధికారులు దాతకు అధికారిక రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించి సత్కరించారు.