BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:05 PM
15 వీక్షణలు

ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు.

లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న  పలు రకాల ఉచిత సేవలలో భాగంగా వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం 25-07-2026 (శనివారం) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు సరళ హోమియో హాస్పిటల్, పోలీస్ లైన్ వీధి,పుంగనూరు నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరు పాల్గొని ఉచిత చికిత్సలు వినియోగించుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ శివ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేంద్ర రావ్ మరియు లయన్స్ సభ్యులు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకల పరీక్షలకు సాధారణంగా ₹2,500 విలువ చేసే BMD పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని,

ఈ శిబిరంలో పాల్గొని మీ ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని కోరారు.