www.ntodaynews.com
సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ వైసంపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పండుగ
భక్తి
భక్తి
సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ మైసం పల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవం భాగంలో గ్రామ దేవత పోచమ్మ బోనాలు జరిపారు గ్రామ ఊరి ప్రజలు మొత్తం కలిసి గ్రామంలో పాడిపంట అభివృద్ధి జరగాలని గ్రామంలో అందరికీమంచి జరుగుటకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామం మొత్తం కలిసి పోచమ్మ తల్లికి ఇంటింటా బోనాలు చేసి ఆ తల్లికి నైవేద్యం సమర్పించి అనంతరం నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ నాయకులు గ్రామ యూత్ మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసి చాలా విజయవంతంగా పండుగ నిర్వహించినారు