BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ వైసంపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పండుగ

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
23 Jun, 2026 - 10:58 AM
384 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ మైసం పల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవం భాగంలో గ్రామ దేవత పోచమ్మ బోనాలు జరిపారు గ్రామ ఊరి ప్రజలు మొత్తం కలిసి గ్రామంలో పాడిపంట అభివృద్ధి జరగాలని గ్రామంలో అందరికీమంచి జరుగుటకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామం మొత్తం కలిసి పోచమ్మ తల్లికి ఇంటింటా బోనాలు చేసి ఆ తల్లికి నైవేద్యం సమర్పించి అనంతరం నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ నాయకులు గ్రామ యూత్ మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసి చాలా విజయవంతంగా పండుగ నిర్వహించినారు