BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం.. విద్యుత్ పరికరాలకు భారీ నష్టం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:04 PM
75 వీక్షణలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడీ గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన పిడుగు ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కోల రాములు ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది.

పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

అయితే పిడుగు ప్రభావంతో సమీపంలోని ఇళ్లలో సుమారు పది ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు సహా పలు విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో బాధితులు గణనీయమైన ఆస్తి నష్టాన్ని ఎదుర్కొన్నారు.

ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరుతున్నారు.