BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

శనిగరం గ్రామంలో నూతన శ్రీమడలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి ప్రాణప్రతిష్ట ఉత్సవం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
04 Jul, 2026 - 06:37 AM
9 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో  శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రజక సంఘం ఆధ్వర్యంలో ముందుగా పూజార్ల సమక్షంలో రజక సంఘం సభ్యుల చేత హోమ  కార్యక్రమం నిర్వహించి అనంతరం శాంతి పూజ నిర్వహించి  ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు. శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవిని ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత స్వామివారిని దర్శన భాగ్యం చేసుకొని అభిషేకం మరియు  మొక్కలు చెల్లించుకుని చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం పూర్తి చేసినారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ గౌరవ నాయకులు మరియు ఊరు పెద్ద మనుషులు మరియు వివిధ సంఘ నాయకులు మరియు యూత్ పాల్గొని శ్రీ మడే లేశ్వర స్వామి వారి  దర్శనం చేసుకుని విజయవంతం చేసినారు