BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

శనిగరం గ్రామంలో నూతన శ్రీమడలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి ప్రాణప్రతిష్ట ఉత్సవం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
04 Jul, 2026 - 06:37 AM
653 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో  శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రజక సంఘం ఆధ్వర్యంలో ముందుగా పూజార్ల సమక్షంలో రజక సంఘం సభ్యుల చేత హోమ  కార్యక్రమం నిర్వహించి అనంతరం శాంతి పూజ నిర్వహించి  ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు. శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవిని ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత స్వామివారిని దర్శన భాగ్యం చేసుకొని అభిషేకం మరియు  మొక్కలు చెల్లించుకుని చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం పూర్తి చేసినారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ గౌరవ నాయకులు మరియు ఊరు పెద్ద మనుషులు మరియు వివిధ సంఘ నాయకులు మరియు యూత్ పాల్గొని శ్రీ మడే లేశ్వర స్వామి వారి  దర్శనం చేసుకుని విజయవంతం చేసినారు