BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

శనిగరం గ్రామంలో నూతన శ్రీమడలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి ప్రాణప్రతిష్ట ఉత్సవం

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
04 Jul, 2026 - 06:37 AM
585 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో  శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రజక సంఘం ఆధ్వర్యంలో ముందుగా పూజార్ల సమక్షంలో రజక సంఘం సభ్యుల చేత హోమ  కార్యక్రమం నిర్వహించి అనంతరం శాంతి పూజ నిర్వహించి  ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు. శ్రీ మడేలేశ్వర స్వామి సీతాలమ్మ దేవిని ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత స్వామివారిని దర్శన భాగ్యం చేసుకొని అభిషేకం మరియు  మొక్కలు చెల్లించుకుని చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం పూర్తి చేసినారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు వివిధ గౌరవ నాయకులు మరియు ఊరు పెద్ద మనుషులు మరియు వివిధ సంఘ నాయకులు మరియు యూత్ పాల్గొని శ్రీ మడే లేశ్వర స్వామి వారి  దర్శనం చేసుకుని విజయవంతం చేసినారు