BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

నాడు పుంగనూరులో ఉచిత గుండె పరీక్షా శిబిరం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Jul, 2026 - 07:49 AM
11 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్, కోలారుకు చెందిన ఆర్.ఎల్. జాలప్ప నారాయణ హార్ట్ సెంటర్ వారి సంయుక్త సౌజన్యంతో ప్రతి నెల మొదటి శు క్రవారం నిర్వహించే ఉచిత గుండె పరీక్షా శిబిరాన్ని ఈ నెల 3వ తేదీ శు క్రవారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. పుంగనూరు టౌన్ లోని పోలీస్ లైన్ లో గల సరళ హోమియో హాస్పిటల్ నందు శుక్రవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. శిబిరంలో విశేష నిపుణులైన వైద్యులచే ఉచిత హృదయ పరీక్షలు చేయడంతో పాటు, ఉచితంగా వైద్యుల సంప్రదింపులు, బీపీ (రక్త పరీక్ష), ఎకో పరీక్షలు ఉచితంగా చేయబడును, గుండె మంట, గుండె నొప్పి, గుండెలో గుచ్చుట, ఆయాసం, ఊపిరి ఆడకపోవుట వంటి హృదయ రోగ లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. శిబిరానికి వచ్చేవారు తమ ఆధార్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. ఇతర వివరాల కోసం 8500569611, 9513314644 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.