BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రిలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
67 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లి, జూలై 1: జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం వైద్యులు, సిబ్బంది కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజానికి వారు అందిస్తున్న అమూల్యమైన సేవలను కొనియాడారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నిరంతరం ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పరస్పరం డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకొని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.