BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మిపురంలో ఎంపీ కేశినేని చిన్ని సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
14 వీక్షణలు

తిరువూరు: విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్‌ (చిన్ని) తిరువూరు పట్టణ, మండల పర్యటనలో భాగంగా లక్ష్మిపురం జాతీయ రహదారి సమీపంలోని కందిమళ్ల శేషగిరిరావు ఫాంహౌస్‌లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు కేశినేని శివనాధ్‌ను శాలువాతో సత్కరించి, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీతో కమిటీ సభ్యులు ఆత్మీయంగా మాట్లాడారు.

కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్.ఆర్.కె. చారి, విశ్వనాధుని మాధవాచారి, బండారు శ్రీనివాసాచారి, ఎస్.ఎన్.బి. చారి తదితరులు పాల్గొన్నారు.