BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 19 July 2026, 12:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మానవత్వాన్ని చాటుకున్న తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 12:58 PM
145 వీక్షణలు

మానవత్వాన్ని చాటుకున్న తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు విధులకు వెళ్తున్న సమయంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యలో మల్లెల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనదారుడికి మూర్ఛ రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయి గాయపడిన ఘటనను గమనించారు.

వెంటనే స్పందించిన గిరిబాబు గాయపడిన వ్యక్తికి ప్రాథమిక సహాయం అందేలా చర్యలు చేపట్టి, ఆలస్యం చేయకుండా ఆటో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమయస్ఫూర్తితో స్పందించి గాయపడిన వ్యక్తికి సకాలంలో వైద్యసేవలు అందేలా చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబును స్థానికులు అభినందించారు. వారి మానవత్వం, సేవాభావం పలువురి ప్రశంసలను అందుకుంది.