BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 02 September 2026, 11:31 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Sep, 2026 - 11:31 PM
6 వీక్షణలు

జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ: 420 అడుగుల ఫ్లెక్సీతో కాంగ్రెస్ విఫల పాలనపై ధ్వజం  

జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ: 420 అడుగుల ఫ్లెక్సీతో కాంగ్రెస్ విఫల పాలనపై ధ్వజం  

జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్

​జగిత్యాల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సంపూర్ణంగా విఫలమైందని నిరసిస్తూ జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన నిరసన ర్యాలీ నిర్వహించారు.  

​ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, విఫలమైన ఆరు గ్యారెంటీలను ఎండగడుతూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ చేపట్టారు.  

​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు.