BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 02 September 2026, 11:29 pm
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

YSR వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
SANTHOSH KUMAR KOLLAPU కోరుకొండ మండల ప్రతినిధి
02 Sep, 2026 - 11:29 PM
6 వీక్షణలు

YSR వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

కొరుకొండ మండలం దోసకాయలపల్లి:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా దోసకాయలపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో కర్రి నాగేశ్వరరావు, కడవల శివకుమార్, గొల్లవిల్లి మురళి, బేదంపూడి కన్నయ్య, సన్నపు శివ, బచ్చల ప్రసాద్, దొండపాటి గోపి, కొల్లపు సంతోష్ కుమార్, బుంగా విజయ్, మార్ని సత్తిబాబు, నెక్కంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.