www.ntodaynews.com
నేడు నాంపల్లి కోర్టులో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ
తెలంగాణ
గత విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. నేటి విచారణకు కూడా ఆయన వర్చువల్ విధానంలోనే హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు హాజరవుతేనే తదుపరి విచారణ చేపడతామని గతంలో కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేడు నాంపల్లి కోర్టులో జరగనున్న విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు తదుపరి దశపై నేటి విచారణ కీలకంగా మారనుంది.