BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:18 PM
11 వీక్షణలు

నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులోని నల్లమలను ఆనుకుని ఉన్న గట్టు తాండ వద్ద పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. గట్టు తాండాకు చెందిన రెడ్యా నాయక్‌కు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా, ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులకు ఆవుల మంద యజమాని రెడ్యా నాయక్ ఫిర్యాదు చేశారు.

పెద్దపులి అడవిని వదిలి గ్రామ శివార్లకు రావడంతో మరిన్ని పశువులపై దాడులు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.