BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:18 PM
122 వీక్షణలు

నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులోని నల్లమలను ఆనుకుని ఉన్న గట్టు తాండ వద్ద పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. గట్టు తాండాకు చెందిన రెడ్యా నాయక్‌కు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా, ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులకు ఆవుల మంద యజమాని రెడ్యా నాయక్ ఫిర్యాదు చేశారు.

పెద్దపులి అడవిని వదిలి గ్రామ శివార్లకు రావడంతో మరిన్ని పశువులపై దాడులు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.