BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:33 PM
216 వీక్షణలు

నూజివీడు కు“గబ్బర్ సింగ్” రీ-ఎంట్రీ..!

నూజివీడు రూరల్ సీఐగా ఐ.వి. నాగేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2012 నుంచి 2013 వరకు నూజివీడులో ఎస్సైగా పనిచేసిన సమయంలో నేరాల నియంత్రణలో కఠిన వైఖరి అవలంబించి “గబ్బర్ సింగ్”గా ప్రత్యేక గుర్తింపు పొందారు.

తాజాగా నూజివీడు రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన నాగేంద్ర కుమార్, ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, ముసునూరు, చాట్రాయి మండలాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల అరికట్టడం, ప్రజలకు భరోసా కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమస్యలపై ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.