BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

ప్రగతి హై స్కూల్ లో గోరింటాకు వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jul, 2026 - 08:15 PM
14 వీక్షణలు

ప్రగతి హై స్కూల్ లో గోరింటాకు వేడుకలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం మండలంలోని ఉరుమడ్లలో ఉన్న ప్రగతి  ఉన్నత పాఠశాలలో గోరింటాకు సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.మన సంప్రదాయాలు వాటి వెనుక ఉన్న వైజ్ఞానిక విశేషాలను విద్యార్థులకు తెలియజేసేoదుకు ఈ కార్యక్రమాన్నీ నిర్వహించామని  పాఠశాల కరస్పాండెంట్ గుత్తా మహేందర్ రెడ్డి అన్నారు.విద్యార్థినులు ,ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులకు సహజ సిద్ధమైన గోరింటాకును అలంకరిస్తూ ఆషాఢ మాసపు పాటలతో సందడి చేశారు.ఆషాఢ మాసం లో గోరింటాకును గౌరిదేవి అనుగ్రహం, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు.వర్షా కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను, శరీరంలో వేడినీ తగ్గించడానికి గోరింటాకు సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు.దీని వెనుక ఉన్న శాస్త్రీయతను గుర్తించి ప్రస్తుత కాలంలో రసాయన కోoడ్ల కు దూరంగా ఉండాలన్నారు .

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉయ్యాల చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పట్ల జనార్దన్, ఎండి రఫిక్, యాదగిరి, హంసశ్రీ, నిర్మల, నాగమణి, దనమ్మ,శైలజ, రమ్య, దివ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.