BREAKING
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్
Date of Publish : 08 September 2026, 08:39 pm
Posted by : SIVA RAJ

గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
08 Sep, 2026 - 08:39 PM
5 వీక్షణలు

పన్నులు చెల్లించని వాహనాలు.. సెప్టెంబర్ 25లోగా విడిపించుకునే అవకాశం

గుంటూరు | Ntoday News

రవాణాశాఖ తనిఖీల్లో పన్నులు చెల్లించకుండా పట్టుబడిన 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు, తెనాలి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో 33 చొప్పున మొత్తం 66 వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు.

వాహన యజమానులు తమ వాహనాలను వేలం నుంచి మినహాయించుకోవాలంటే సెప్టెంబర్ 25లోగా బకాయి పన్నులతో పాటు అపరాధ రుసుములను చెల్లించి వాహనాలను విడిపించుకోవచ్చని అధికారులు సూచించారు.

ఇక నిర్ణీత గడువులోగా పన్నులు, అపరాధ రుసుములు చెల్లించని వాహనాలను సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు DTO కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించి విక్రయించనున్నట్లు తెలిపారు. వాహన యజమానులు గడువులోగా సంబంధిత రుసుములు చెల్లించి వాహనాలను విడిపించుకోవాలని అధికారులు సూచించారు.