BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

రామసముద్రం–పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Aug, 2026 - 07:40 PM
13 వీక్షణలు

రామసముద్రం - పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం - వ్యక్తికి తీవ్ర గాయాలు

పుంగనూరు మండలం, రామసముద్రం నుండి పుంగనూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రసన్నయ్యగారిపల్లి మూలమలుపు వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో పెద్ద పంజాని మండలం  పెద్దారికుంట గ్రామానికి చెందిన కే.వెంకటరమణ అదుపుతప్పి కింద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనదారుడికి కాలు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అక్కడే ఉన్న స్థానికులు, వాహనదారులు స్పందించి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది .

ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.