BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:41 PM
14 వీక్షణలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్

శ్రీకాళహస్తి: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శన అనంతరం వేదపండితులు మంత్రి మేఘనా సకోరే-బోర్డికర్, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం తరఫున స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రోటోకాల్ సిబ్బంది పాల్గొన్నారు.