BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

రీ సర్వే భూముల సమస్యలపై అప్పీల్‌కు అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 06:14 AM
59 వీక్షణలు

రీ సర్వే భూముల సమస్యలపై అప్పీల్‌కు అవకాశం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి: చింతలపూడి తహసిల్దార్ సిహెచ్ దొర

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం: రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూములకు సంబంధించి కొలతలు, విస్తీర్ణంలో తేడాలు ఉన్న ప్రజలు చింతలపూడి తహసిల్దార్ కార్యాలయంలో అప్పీల్ దరఖాస్తులు చేసుకోవాలని మండల తహసిల్దార్ సిహెచ్ దొర సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ వివరాలపై నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నోటీసులు అందిన 21 రోజుల్లోగా అభ్యంతరాలు, సమస్యలకు సంబంధించి అప్పీల్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంగళవారం సీతానగరం గ్రామంలో రీ సర్వేకు సంబంధించి 9(2) నోటీసుల పంపిణీ కోసం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి రీ సర్వే డీటీ షేక్ షకీలా, స్థానిక వీఆర్వో పాల్గొన్నారు.