BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
Date of Publish : 03 September 2026, 08:19 am
Posted by : SEETHA KIRAN KUMAR

సహకార సంఘాల ఆర్థిక బలోపేతంపై సమీక్ష

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Sep, 2026 - 08:19 AM
10 వీక్షణలు

ఆదాయ వనరుల పెంపుపై జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చ

జిల్లా కేంద్రం | Ntoday News

జిల్లా సహకార సంఘాల ఆర్థిక బలోపేతం, ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సహకార సంఘాల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరుల పెంపు, సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సహకార సంఘాల కార్యకలాపాలను మెరుగుపరిచి సభ్యులకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు.