BREAKING
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ
www.ntodaynews.com

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
20 Apr, 2026 - 06:12 PM
63 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి కోహెడ మండల ఆర్టిఐ సాధన సమితి వినతిపత్రం  సమర్పణ 

కోహెడ మండల కేంద్రంలో ఆర్టిఏ సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలో 25% పెర్సెంట్ ఉచిత సీట్లు అమలు మరియు ఫీజుల నియంత్రణ పై సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ కమిటీ యాక్టివ్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం సీట్లు ఉచితంగా కేటాయించడం చట్టపరమైన బాధ్యత అని తెలిపారు సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణలో ఈ నిబంధనలను అమలు చేయడం లేదని దీనివల్ల పేద విద్యార్థులకు విద్య హక్కును కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం జితేందర్ రెడ్డి ఇంచార్జ్ మహేందర్ సెక్రెటరీ ఆర్ రాజు సభ్యులు జి శ్రీనివాస్ జై ఎన్ సెక్రెటరీ కె దినేష్ మండల సెక్రెటరీ అధ్యక్షులు జి సిద్ధార్థ మరియు సభ్యులు పాల్గొన్నారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేద విద్యార్థులకు విద్యావ్యవస్థలో సమానత్వాన్ని కాపాడాలని కమిటీ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించినారు కోహెడ మండల కమిటీ